భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీ లోని నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా (NBIT) లో పర్మినెంట్ ఉద్యోగాలకు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ నోటిఫికేషన్ కు అంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు.మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. NBIT Latest Recruitments 2021 Telugu
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేది | 18 జనవరి 2021 |
దరఖాస్తు చివరి తేది | 26 ఫిబ్రవరి 2021 |
విభాగాలు :
అసిస్టెంట్ డైరెక్టర్ | 3 |
అసిస్టెంట్ ఎడిటర్ | 2 |
ప్రొడక్షన్ అసిస్టెంట్ | 1 |
ఎడిటోరియల్ అసిస్టెంట్ | 3 |
అకౌంటెంట్ | 3 |
సీనియర్ స్టెనోగ్రాఫర్ | 2 |
అసిస్టెంట్ | 4 |
లైబ్రేరియన్ | 1 |
జూనియర్ ట్రాన్స్ లేటర్ (హిందీ) | 1 |
లైబ్రరీ అసిస్టెంట్ | 2 |
జూనియర్ అసిస్టెంట్ | 1 |
డ్రైవర్ | 3 |
మొత్తం ఖాళీలు :
ఈ నోటిికేషన్ ద్వారా మొత్తం విభాగాల వారీగా 26 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
పోస్టులను అనుసరించి ఎనిమిదో తరగతి, పదో తరగతి, సంబధిత సబ్జెక్టులో డిప్లొమా, డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ,ఉత్తీర్ణత, సంబధిత పనిలో అనుభవం, టెక్నికల్ నైపుణ్యాలు, షార్ట్ హ్యాండ్, టైపింగ్ వచ్చి ఉండాలి.మరిన్ని వివరాల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ ను సంద్శించండి.
వయస్సు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు విభాగాల వారీగా 18-35 ఏళ్లు మించకుడదు, మరియు గవ్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం SC,ST, మరియు BC అభ్యర్థలకు వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం :
ఆఫ్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు :
జనరల్ కేటగిరీ అభ్యర్ధులకు 500/- ఫీజు, మిగిలిన కేటగిరీ అభ్యర్ధులకు 0/- ఫీజు తో ఈ నోటిికేషన్ కు ధరఖాస్తు చేసుకోవచ్చు .
ఎంపిక విధానం :
మెరిట్ లిస్టు, రాత పరీక్ష, మరియు ఇంటర్వూ ద్వారా ఎంపిక చేస్తారు.మరిన్ని వివరాల కోసం అఫిషియల్ వెబ్సైట్ ను సందర్శించివచ్చు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్ధులకు విభాగాల వారీగా నెలకు 20,000/- నుంచి 92,500/- రూపాయల వరకు జితంగా లభించనుంది.
దరఖాస్తులు పంపించాల్సిన చిరునామా :
డిప్యూటీ డైరక్టర్, నేషనల్ బుక్ ట్రస్ట్,ఇండియా, నెహ్రూ భవన్,5, ఇన్స్టిట్యూషనల్ ఏరియా, ఫేస్-2, వసంత్ కుంజ్, న్యూ ఢిల్లీ – 110070.